రాపూరు ఇంచార్జ్ తహశీల్దార్ కు సన్మానం

61చూసినవారు
రాపూరు ఇంచార్జ్ తహశీల్దార్ కు సన్మానం
రాపూరు తహసిల్దార్ శ్రీనివాసులు ను సిబ్బంది ఘనంగా గురువారం సన్మానించారు. ఎన్నికల బదిలీలో భాగంగా ఆయన గుంటూరు జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఆయన రాపూరు మండలంలో చేసిన సేవలను సిబ్బంది కొనియాడారు. శ్రీనివాసులు మాట్లాడుతూ తాను పనిచేస్తున్న సమయంలో తనకు సహకరించిన సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్