బడ్జెట్‌లో ‘రామ మందిరం’ ప్రస్తావన

1531చూసినవారు
బడ్జెట్‌లో ‘రామ మందిరం’ ప్రస్తావన
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మధ్యలో అయోధ్య రామ మందిరం ప్రస్తావన వచ్చింది. జనవరి 22న రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన కొన్ని గంటల్లోనే ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రధాని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రధానమంత్రి సూర్యోదయ యోజనపై ప్రకటన చేశారు. ఈ స్కీమ్‌తో కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్