మాజీ మంత్రిని కలిసిన మంత్రి పార్థసారథి

73చూసినవారు
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ను ఆదివారం మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో రాష్ట్రం గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమా, పార్థసారథిని దుస్సాల్వాతా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రితో పార్థసారథి కొద్దిసేపు ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్