టిడిపి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కారం

54చూసినవారు
టిడిపి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కారం
మైలవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష ఆదివారం మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తన భర్త విజయం కోరుతూ, స్థానిక కోటయ్య నగర్, బొమ్మల కాలనీ ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని ప్రచారం చేశారు. ప్రజల కష్టాలు తెలుగుదేశం అధికారంలోకి రాగానే తీరుతాయని అన్నారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్