రెడ్డిగూడెంలో టిడిపి పార్టీ భారీ అన్నదానం

76చూసినవారు
మైలవరం టిడిపి కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలలో ఉన్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి నియోజకవర్గ పరిధిలోగల రెడ్డి గూడెంలో టిడిపి పార్టీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసిపి పార్టీ శ్రేణులు నాయకత్వంలో ఈ అన్నదాన కార్యక్రమం ప్రశాంతంగా సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్