ప్రజలకు మంచి చేసింది మా ప్రభుత్వమే: ఎమ్మెల్యే

72చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో గురువారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు కావాలన్నా, స్థలం కావాలన్నా, పెన్షన్ కావాలన్నా సంక్షేమ పథకాలు అందాలు అంటే ధర్మాన్ని గెలిపించండి, మంచి కోసం కుటుంబమంతా కూర్చొని ఆలోచించండి.. అభివృద్ధి చేసిన వారినే గెలిపించాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్