కృష్ణా, గుంటూరు, ఉమ్మడి పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో భాగంగా శనివారం తిరువూరు సమైక్య ప్రెస్ క్లబ్ నందు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ అందరూ కూటమి బలపరచిన ఆలపాటి రాజేంద్ర పక్షపాతం లేకుండా ప్రజల్లో మమేకమై ప్రజలకు సేవ చేస్తారని, విజయం కూడా తధ్యమని అన్నారు.