వారిపై చట్టపరంగా చర్యలు: మంత్రి

71చూసినవారు
వారిపై చట్టపరంగా  చర్యలు: మంత్రి
ప్రకాశం బ్యారేజీని 5 పడవలు ఢీకొన్న ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని, అందరికీ అన్నంపెట్టే అన్నదాతలకు నష్టం చేకూర్చడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే కృష్ణ నదికి పడవలు చేరాయని, దీని వెనక ఎవరున్నా వదిలేది లేదని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్