పిడుగురాళ్ల మున్సిపల్ కమిషనర్ గా పర్వతనేని శ్రీధర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీధర్ ఇప్పటివరకు పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయంలోనే రెవెన్యూ ఆఫీసర్ గా పని చేస్తుండగా ఆయనను కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అయన శుక్రవారం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.