దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

77చూసినవారు
మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం
మండాది, మాచర్ల మండలం కొత్తపల్లిలో భారీ వర్షాలకు దెబ్బతిన పంట పొలాలను నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా వరదలకు నష్టపోయిన బాధితుల ఇళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్