వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

64చూసినవారు
వరద బాధితులకు కూటమి ప్రభుత్వ అండగా ఉంటుందని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం ప్రభుత్వం విజయవాడ వరద బాధితులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న నిత్యవసర సరుకులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి నిత్యవసర సరుకులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్