ఆన్లైన్ పేమెంట్ తో ఘరానా మోసం

56చూసినవారు
ఆన్లైన్ పేమెంట్ తో ఘరానా మోసం
ముప్పాళ్ల మండలం దమ్మాలపాడులో సోమవారం ఘరానా మోసం వెలుగు చూసింది. స్థానికంగా మీసేవ కేంద్రాన్ని నడుపుతున్న వ్యక్తి వద్దకు ఓయువకుడు వచ్చి మా వాళ్లు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తారు.. నగదు ఇవ్వండి అంటూ నమ్మపలికి నగదుతో ఊడయించాడు. ఓలేడీ మీసేవ వ్యక్తికి ఫోన్ చేసి పొరపాటు నా ఫోన్ పే ద్వారా మీకు నగదు వచ్చాయని బెదిరించి నగదు ఆన్లైన్ లో వేయించుకుంది. దీంతో మోసపోయానని గమనించిన ఆవ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత పోస్ట్