నరసరావుపేట మండలంలోని కాకాని వద్ద గల జేఎన్టీయూ కళాశాలలో మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి కాసేపట్లో మొదలవనుంది. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వినుకొండ
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
వైసీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.