ఇండియన్ ఆర్మీ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి

61చూసినవారు
టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాశ్మీర్ లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర ఆదివారం వినుకొండకు చేరుకుంది. సోమవారం ఉదయం వెన్నెల మార్కెట్ వద్ద నుండి మొదలైన ఆర్మీ ర్యాలీని ఎమ్మెల్యే శ్రీ జీవీ ఆంజనేయులు వారి సతీమణి శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్