పంచాయతీ నిధులు పక్కదారి: పవన్

50చూసినవారు
పంచాయతీ నిధులు పక్కదారి: పవన్
వైసీపీ హయాంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో పవన్ మాట్లాడుతూ.. ‘2019-24 మధ్యకాలంలో మొత్తం రూ.7,586 కోట్లు పంచాయతీల ఖాతాల్లో పడ్డాయి. అందులో రూ.2,285 కోట్ల కరెంట్ ఛార్జీలు కోసం డిస్కంలకు ఆర్థిక శాఖ పంపించింది. దీనికి ఎవరి అనుమతి తీసుకోలేదు. పంచాయతీరాజ్ అవకతవకలపై సుధీర్ఘ చర్చ జరగాలి. అలాగే దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నాం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్