రైతు సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే

64చూసినవారు
రైతు సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ని మంగళవారం బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అమరావతి లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రికి శ్రీవారు ప్రసాదాన్ని ఎమ్మెల్యే అందించరు. బొబ్బిలి మండలం కొత్తపెంట గ్రామంలో విద్యుత్ షాక్ తో ఎద్దులు మరణించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొనివెళ్లారు. ఆ రైతుని ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించరాని ఎమ్మెల్యే ప్రతినిధి తెలిపారు.

సంబంధిత పోస్ట్