మంత్రి శ్రీనివాస్ ఆదేశాలతో ఊపందుకున్న డ్రైనేజీ నిర్మాణ పనులు

82చూసినవారు
మంత్రి శ్రీనివాస్ ఆదేశాలతో ఊపందుకున్న డ్రైనేజీ నిర్మాణ పనులు
గజపతినగరం ఎస్ఈబి స్టేషన్ సమీపంలో గల డ్రైనేజీ నిర్మాణ పనులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు శుక్రవారం ఊపందుకున్నాయి. కాగా డ్రైనేజీ లేకపోవడంతో నీరు రోడ్డుపై ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఇటీవల మంత్రి శ్రీనివాస్ కు సమస్య పరిష్కారానికి విన్నవించుకున్నారు. స్పందించిన మంత్రి డ్రైనేజీ నిర్మాణానికి ఆదేశాలు జారీ చేయడంతో పాటు త్వరితగతిని పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్