పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు

69చూసినవారు
పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు
కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గురువారం రావాడ రామభద్రపురం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ శంకరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వ్యక్తిగత పరిశుద్ధ్యం, చేతులు శుభ్రపరచడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రామ గోవింద, వార్డెన్ కె. సూర్యనారాయణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్