మన్యం జిల్లా నూతన కలెక్టర్ గా శ్యామ్ ప్రసాద్

53చూసినవారు
మన్యం జిల్లా నూతన కలెక్టర్ గా శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం మన్యం జిల్లా నూతన కలెక్టర్గా ఏ. శ్యామ్ ప్రసాద్ని ప్రభుత్వం మంగళవారం నియమించింది. నిశాంత్ కుమార్ స్థానంలో శ్యాం ప్రసాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్యాం ప్రసాద్ పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేశారు. పార్వతిపురం మన్యం జిల్లా విజయనగరంలో జిల్లాలో కొంత భాగాన్ని, శ్రీకాకుళం జిల్లాలో కొంత భాగాన్ని కలిగి ఉన్న ప్రాంతంలో ఆయన విధులు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్