ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు ను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. శుక్రవారం సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మెంటాడ మండలంలో మెంటాడ, సాలూరు మండలంలో బోరబందలో గత రెండు రోజులు గడపగడప ఎన్నికల ప్రచారం చేశారు గడపగడపకు వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అందిన సంక్షేమ పథకాలు గురించి చెబుతూ తనను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.