పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 18 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులు ప్రకటించారు. మరో 3 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.