పవన్‌ కూడా వరద బాధితుడే.. ఎలాగంటే!

51చూసినవారు
పవన్‌ కూడా వరద బాధితుడే.. ఎలాగంటే!
AP: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా వరద బాధితుడిగా మారారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం వై జంక్షన్‌ సమీపంలో మూడున్నర ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. కాగా పిఠాపురంలో పవన్‌ ఇంటి స్థలం కూడా వరదలో చిక్కుకుంది. పక్కనే ఉన్న ఏలేరు కాలువ పొంగడంతో ఆ వరద నీరు ముంచెత్తింది. పవన్‌ నివాస స్థలమే కాకుండా దాని సమీపంలోని నివాసాలు, స్థలాలు, పొలాలు కూడా నీట మునిగాయి. వరద బాధితులను పరామర్శిస్తున్న పవన్‌ కల్యాణ్‌ సైతం వరద బాధితుడిగా మారారు.

సంబంధిత పోస్ట్