యువతకు చంద్రబాబు భారీ కానుక!

55చూసినవారు
యువతకు చంద్రబాబు భారీ కానుక!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల పేషీల్లో కొత్త సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ లను నియమించాలని నిర్ణయించింది. అలాగే వీరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లను కూడా నియమించనుంది. ఈమేరకు ఏపీడీసీ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 మంది ఎగ్జిక్యూటివ్ లను, 24 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లను తీసుకోబోతున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక చేసి నెలకు రూ.50వేల వేతనం ఇస్తారు. వీరికి అర్హతగా బీటెక్ లేదా బీఈని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్