వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా వ్యాపారవేత
్త చలమలశెట్టి సునీల్ పోటీ
చేస్తున్నారు. ఆయనకు గ్రీన్ కో అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో నలుగురు డైరెక్టర్లు ఉండగా వారంతా ఆయన బంధువులే. వీరిలో బండారు నరసింహారావు ఒకరు. అయితే బండారు నరసింహారావుకు
జనసేన తరపున మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీ అభ
్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని పవన్ కల్పిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.