ఏపీకి పెమ్మసాని ఫౌండేషన్ రూ.కోటి విరాళం

52చూసినవారు
ఏపీకి పెమ్మసాని ఫౌండేషన్ రూ.కోటి విరాళం
AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధితుల సాయం చేయడానికి పెమ్మసాని ఫౌండేషన్ ముందుకు వచ్చింది. పెమ్మసాని ఫౌండేషన్ తరపున సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కును కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పెమ్మసాని రవిశంకర్ అందజేశారు. విజయవాడ కలెక్టరేట్‌లో రివ్యూ అనంతరం కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ సమక్షంలో సీఎంకు చెక్కు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్