టీడీపీ శ్రేణుల‌పై పోలీసుల లాఠీఛార్జ్

55చూసినవారు
టీడీపీ శ్రేణుల‌పై పోలీసుల లాఠీఛార్జ్
AP: తిరుపతిలోని మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. చంద్ర‌గిరి టీడీపీ అభ్య‌ర్థి పులివర్తి నానిపై వైసీపీ నేత‌ల దాడిని నిర‌సిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌కు దిగాయి. వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేయడంతో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం నెలకొంది. ఈ నేప‌థ్యంలో పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు లాఠీఛార్జ్ చేసి టీడీపీ ఆందోళనకారులను చెదరగొట్టారు.

సంబంధిత పోస్ట్