AP: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. "వ్యవస్థలను మేనేజ్ చేసే కుట్రలతో చంద్రబాబు బిజీగా ఉన్నారు. బాబు అరాచకాలకు వత్తాసు పలికిన ఇద్దరు ఎస్పీలపై వేటు పడింది. ఆయన ట్రాప్లో పడి పోలీసులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలను పోలీసులే పగలగొట్టడం దారుణం." అని ఆయన ఫైర్ అయ్యారు.