నేటి నుంచి ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్

64చూసినవారు
నేటి నుంచి ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
ఏపీలో శనివారం నుంచి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభమైంది. కానీ ఒంగోలు డీఆర్ఎం పాఠశాల కేంద్రంలో పోలింగ్ ప్రారంభం కాలేదు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌కు సిబ్బంది ఇంకా రెడీ కాలేదు. గంట తర్వాత రమ్మని చెప్పడంలో ఉద్యోగ ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎండ వేడిమికి మళ్లీ రావాలంటే ఉద్యోగ ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోస్టల్ బ్యాలెట్ వద్ద గందరగోళం నెలకొంది.

సంబంధిత పోస్ట్