ప్రజావేదిక కార్యక్రమం వాయిదా

72చూసినవారు
ప్రజావేదిక కార్యక్రమం వాయిదా
సీఎం చంద్రబాబు నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమం ఈ వారం వాయిదా పడింది. అనివార్య కారణాలతో ప్రజావేదికను రద్దు చేసినట్లు ఎమ్మెల్సీ అశోక్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు గమనించాలని కోరారు. వినతులు స్వీకరించేందుకు ప్రతి శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్