త్రిపురాంతకం పట్టణానికి చెందిన 40 కుటుంబాలు తెదేపాలో చేరిక

547చూసినవారు
త్రిపురాంతకం పట్టణానికి చెందిన 40 కుటుంబాలు తెదేపాలో చేరిక
త్రిపురాంతకం పట్టణం బ్రహ్మంగారి కాలనీకి చెందిన 40 వైసీపీ కుటుంబాలు యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో శనివారం టీడీపీలోకి చేరారు. వారికి ఎరిక్షన్ బాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబుపై నమ్మకంతోనే వారంతా టీడీపీలో చేరినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్