ఐదు రోజులుగా జీతాల కోసం నిరసన దీక్ష

67చూసినవారు
కొమరోలు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు శనివారం పారిశుద్ధ్య కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. 30 నెలలకు పైగా తమ జీతాలు చెల్లించలేదంటూ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ గత ఐదు రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నారు. వీరి నిరసన దీక్షకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. అప్పులు చేసి మరి తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని అధికారులు తమ జీతాలు చెల్లించి ఆదుకోవాలంటూ పారిశుద్ధ కార్మికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్