పోలేరమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

77చూసినవారు
పోలేరమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
టంగుటూరు మండలం వల్లూరమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమపూజ, గోత్రనామర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈఓ రమేష్ భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించారు. అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్