ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేసేవారు ఉద్యానవన శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారి ఆదిరెడ్డి ఉన్నారు. పెద్దారవీడు, త్రిపురాంతకం మండలంలో నర్సరీలను ఆయన సోమవారం తనిఖీ చేశారు. అనుమతి లేకుండా నర్సరీలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.