అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు కోటయ్య

61చూసినవారు
ఎర్రగొండపాలెంలోని పంచాయతీ కంప్లెక్స్ కు ఈ ప్రాంత నాయకుడు దివంగత టీడీపి నేత వేగినాటి కోటయ్య పేరును పెట్టారు. కానీ వైసిపి అధికారంలోకి రాగానే ఆ పేరును నాయకులు, అధికారులు తొలగించి దివంగత వైఎస్సార్ పేరును పెట్టారు. అప్పటిలో ఈ పేర్లు మార్పు వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం టీడీపీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో టీడీపీ నాయకులు తిరిగి కోటయ్య పేరును శనివారం రాయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్