వై. పాలెంలో టీడీపీ సంబరాలు

81చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం సృష్టించి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్టాంపించిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో టీపీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం ఎన్టీఆర్ సెంటర్ లో బాణసంచాలు కాల్చారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్