పమిడిపాడు మేజర్ కాలువకు సాగర్ జలాలు నిలుపుదల

84చూసినవారు
పమిడిపాడు మేజర్ కాలువకు సాగర్ జలాలు నిలుపుదల
పమిడిపాడు మేజర్ కాలువకు, సాగర్ జలాలు విడుదలను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ఎన్. ఎస్పి, ఈ. ఈ ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం జిల్లా సరిహద్దు నుండి రామకూరు 37 వ మైలురాయి వరకు ఆయన పర్యటించారు.విడుదల చేసిన నీటి సామర్థ్యాన్ని బట్టి, చెరువులకు నీటి సరఫరా జరగటం లేదు. నీటి సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా, విడుదలైన నీటిని మొత్తాన్ని ముందుగా దిగువకు పంపాలని, తరువాతనే ఎగువ చెరువులు నింపాలని సూచించారు.

సంబంధిత పోస్ట్