ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

65చూసినవారు
ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో నాగ్‌పూర్‌లో జైలు జీవితం గడిపారు. సాయిబాబా ఈ ఏడాది మార్చిలో విడుదల అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్