ముండ్లమూరులో పర్యటించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

77చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలో శుక్రవారం ఒంగోలు పార్లమెంటు వైసిపి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులతో కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ తనయుడు దర్శి వైసిపి సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్