జలమయంగా మారిన అర్బన్ కాలనీ

545చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అర్బన్ కాలనీ జలమయంగా మారింది. మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణం లో మార్పులు చోటుచేసుకుని బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా అర్బన్ కాలనీ జలమయంగా మారిపోయింది. జలమయంగా మారిన రహదారుల్లో ప్రయాణించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్బన్ కాలనీలో రోడ్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్