టిడిపిని వీడి వైసీపీలోకి పలు కుటుంబాలు

1021చూసినవారు
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో 19వ వార్డు నుంచి 15 కుటుంబాలు శనివారం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నారాయణ యాదవ్ విజయమే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్