ఎంపీని కలిసిన నరేంద్ర ముదిరాజ్

2110చూసినవారు
ఎంపీని కలిసిన నరేంద్ర ముదిరాజ్
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఒంగోలు కలెక్టర్ ఆఫీస్లో మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయనను బల్లవరం ఫిషర్ కో-ఆపరేటివ్ సొసైటీ సెక్రెటరీ నరేంద్ర ముదిరాజ్ కలిసి కనిగిరి నియోజకవర్గ ఇన్ లాండ్ మత్స్యకారుల సమస్యలు వివరించారు. వారికి అందజేయాల్సి సబ్సిడీ, బెన్ఫిట్స్‌ను ఎంపీకి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్