దొడ్డా వెంకట సుబ్బారెడ్డిని సన్మానించిన: ఉగ్ర - మాగుంట
టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన దొడ్డా వెంకటసుబ్బారెడ్డిని కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆయనతోపాటు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస రెడ్డి శుక్రవారం కనిగిరి స్థానిక టిడిపి కార్యాలయంలో సన్మానించారు. ఉగ్ర మాట్లాడుతూ. టిడిపి పార్టీకి వెంకటసుబ్బారెడ్డి అందించిన సేవలు గుర్తించి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించడం కనిగిరి ప్రాంతానికి దక్కిన గౌరవం అన్నారు.