సాగర్ నీరు రాక ప్రజల ఇబ్బందులు

561చూసినవారు
సాగర్ నీరు రాక ప్రజల ఇబ్బందులు
హనుమంతునిపాడు మండలంలో సాగర్ నీరు సక్రమంగా విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. 15 రోజులకు ఒకసారి నీరు విడుదల చేస్తుండడంతో సరిపోక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని హాజీపురం అడ్డ రోడ్డు వద్ద ఉన్న ట్యాంకులు నిండకపోగా ఎగువ గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారానికి రెండుసార్లు సాగర్ నీరు విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్