ఏడాదిలో రూ.7.3లక్షల ఇడ్లీలు ఆర్డర్ పెట్టాడు

559చూసినవారు
ఏడాదిలో రూ.7.3లక్షల ఇడ్లీలు ఆర్డర్ పెట్టాడు
నేడు వరల్డ్ ఇడ్లీ డే. ఈ సందర్భంగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఓ విషయాన్ని వెల్లడించింది. హైదరాబాద్‌లో ఓ కస్టమర్ గత 12నెలల్లో రూ.7.3లక్షలు ఖర్చు చేసి ఇడ్లీలు ఆర్డర్ పెట్టారని తెలిపింది. ఏడాదికి లెక్కేస్తే రోజుకు రూ.2000. టిఫిన్‌కే అంత ఖర్చు చేస్తే.. లంచ్, డిన్నర్‌కి ఎంత ఖర్చు చేసి ఉంటారో మీరే అంచనా వేయండి. ఇదిలా ఉంటే దేశంలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అత్యధికంగా ఇడ్లీలు ఆర్డర్ చేస్తున్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్