జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన మనోజ్

73చూసినవారు
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన మనోజ్
ప్రకాశం జిల్లా ఎస్పీగా ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏఆర్ దామోదర్ ని ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ కి మనోజ్ కుమార్ పుష్ప గుచ్ఛం అందజేశారు. అనంతరం కొండేపి నియోజకవర్గంలోని శాంతి భద్రతలు, ఇతర సమస్యలు గురించి ఆయన ఎస్పీతో చర్చించారు.

సంబంధిత పోస్ట్