సింగరాయకొండ: పొగాకు వేలంలో 1, 117 బేళ్లు కొనుగోలు

81చూసినవారు
సింగరాయకొండ: పొగాకు వేలంలో 1, 117 బేళ్లు కొనుగోలు
సింగరాయకొండ పొగాకు కేంద్రంలో 1, 117 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేసినట్లుగా వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ శనివారం తెలిపారు. అనకర్లపూడి, పెరిదేపి, మిట్టపాలెం, ముప్పరాజుపాలెం, చతుకుపాడు, కే. అగ్రహారం, మూగచింతల, గుర్రప్పడియ, నెన్నూరుపాడు, నేతివారి పాలెం, రామచంద్రాపురం, కట్టవారిపాలెం, నర్సింగోలు గ్రామాలకు చెందిన రైతుల పొగాకు బేళ్లు గరిష్ట రూ. 358 కనిష్ట రూ. 100, నాసరి రూ. 184. 30 ధర పలికిందన్నారు.

సంబంధిత పోస్ట్