బీసీలకు అండగా టీడీపీ: దామచర్ల సత్య

557చూసినవారు
బీసీలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య అన్నారు. పొన్నలూరు మండలంలోని మాలపాడు పంచాయతీ చెంచుపాలెంకు చెందిన పలు కుటుంబాలు మండల పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు ఆధ్వర్యంలో ఆదివారం దామచర్ల సత్య సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ టీడీపీకి బీసీలు వెన్నెముక అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిందేమి లేదని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్