పొగాకు అత్యధిక ధర కేజీ రూ. 364

80చూసినవారు
పొగాకు అత్యధిక ధర కేజీ రూ. 364
టంగుటూరు పొగాకు వేలం కేంద్రం పరిధిలో శనివారం నిర్వహించిన వేలంలో పొగాకు అత్యధిక ధర రూ. 364 పలికింది. జమ్ములపాలెం తుమాడు గ్రామాలకి చేందిన రైతులు 1087 బేళ్లను వేలాని తీసుకురాగా వాటిలో 1022 కొనుగోలు జరగగా, 65 బేళ్లు తిరస్కరణ జరిగాయి. గరిష్ట ధర రూ. 364 పలకగా, కనిష్ట ధర రూ. 205 పలికింది. సరాసరి రూ. 308. 89 పలికింది. ఈ వేలంలో మొత్తం 41 మంది పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి ఏ శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్