స్పా, మసాజ్ సెంటర్ల పై పోలీసులు దాడులు

71చూసినవారు
ఒంగోలులోని 16 స్పా, మసాజ్ సెంటర్లపై శనివారం రాత్రి పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఏఎస్పీ నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఒంగోలు వన్ టౌన్, టూ టౌన్, తాలూకా పోలీసులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. నగరంలోని మసాజ్ సెంటర్లలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదు నేపథ్యంలో ఈ దాడులు చేపట్టారు. ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్