తుదిదశకు గుండ్లకమ్మ గేట్ల పనులు

79చూసినవారు
మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం వద్ద నిర్మించిన గుండ్లకమ్మ రిజర్వాయర్ గేట్ల పనులు తుది దశకు చేరాయి. స్వల్పంగా వస్తున్న వరద నీటిని ప్రాజెక్టులో నిల్వ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022, 23లో వచ్చిన వరుస వరదలకు గేట్లు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అప్పటి పాలకులు గేట్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చాక గేట్ల మరమ్మత్తులను చేపట్టింది.

సంబంధిత పోస్ట్